Home » KCR
ఇక మరో పార్టీ బీఆర్ఎస్ సైతం ఇదే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి?
అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా గౌరవించనుంది ప్రభుత్వం. ఇక, సోనియా గాంధీ చేతుల మీదుగా దశాబ్ది సంబరాలను జరిపించాలనే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్.
రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని అధినేత కేసీఆర్ సహా నేతలంతా ప్రకటనలు చేస్తున్నా.. పరిస్థితులు అలా లేవన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.
జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చున్నా గెలివాలని అన్నారు. జగన్.. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదన్న కిషన్ రెడ్డి.. ఏపీ, తెలంగాణలో రోడ్లు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం బీజేపీ పోరాటం చేస్తుంది.
పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏం వెలగబెట్టారు? రైతులకు జ్ఞాపక శక్తి లేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అంచనా వేస్తున్న గులాబీ దళం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చే అవకాశం ఉందని ఆశిస్తోంది. దీనికి తోడు బీజేపీకి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ కే మేలు చేస్తుందన�
ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు అనేక అడ్డదారులు తొక్కారు. ప్రభుత్వం ఇకనైనా హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ మెరుగైంది. దాదాపుగా పోలింగ్ పర్సెంటేజ్ 70శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది.
రైతుబంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదని చెప్పారు.