Home » Kedarnath temple
మూగజీవాల హింస మీద నమోదైన పిటిషన్ పై ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
కేదార్నాథ్ యాత్ర మార్గంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మందాకిని నదిలో మూడు దుకాణాలు
ఉత్తరాఖండ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఇక నుంచి కేదార్ నాథ్ ఆలయంలో ఫోటోలు,వీడియోలు తీసుకోవటంపై నిషేధం విధించింది. ఇక నుంచి భక్తులు స్వామి దర్శనానికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ప్రకటించింది.
భారీవర్షాల కారణంగా బుధవారం కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. యాత్రికుల భద్రత దృష్ట్యా సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ డ్యూ వద్ద యాత్రికులను నిలిపివేశారు. భారీవర్షాల కారణంగా 4 రాష్ట్ర రహదారులు, 10 లింక్ రోడ్లు దెబ్బతినడంతో యాత్రికుల రాకపోకలను మూసి�
ప్రేమను వ్యక్తం చేయడానికి వేరే ప్రదేశమే దొరకలేదేమో ఆ యువతికి .. కేదార్నాథ్ ఆలయంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో పెద్ద చర్చ జరుగుతోంది.
కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే దారిలో ఇద్దరు వ్యక్తులు ఓ గుర్రాన్ని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా దానితో సిగరెట్ కాల్పించడానికి ప్రయత్నించారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
కేదారనాథుడి మందిరం స్వర్ణతాపడంలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. కేరార్ నాథ్ మందిర గోడల స్వర్ణతాపంలో రూ.125 కోట్లు కుంభకోణం జరిగిందనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
Kedarnath Google Translate : కేదార్నాథ్కు తీర్థయాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 68ఏళ్ల వృద్ధురాలు తప్పిపోయింది. కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తుండగా కుటుంబం నుంచి విడిపోయింది. గూగుల్ ట్రాన్స్లేట్ ఫీచర్ ద్వారా ఎలా కమ్యూనికేట్ అయిందో ఇప్పుడు తెలుసుక
ప్రసిద్ధ చార్ధామ్ మందిరాల్లో కేదార్నాథ్ ధామ్ ఆలయం ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ ప్రాంతంలోని ఈ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం తెరుచుకున్నారు.
ఏప్రిల్ 25 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు.