Home » KEJRIWAL
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పైపుగా ఒకరు వాటర్ బాటిల్ విసిరారు. ఢిల్లీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గుజరాత్ లోనూ తమ పార్టీ జెండా పాతాలని ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ గుజర
దీనిని అదునుగా చూసి ఆప్పై బీజేపీ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. తమ పార్టీ సానుభూతి పరులను డబ్బులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని, కానీ అది సాధ్యం కాదంటూ కేజ్రీవాల్పై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం మొదటి దశలోనే ఉంది. బీజేపీ ఎంత మేరక�
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇవాళ మిషన్ మేక్ ఇండియా నంబర్ 1ను ప్రారంభించారు. భారత్ను మళ్ళీ గొప్పదేశంగా తీర్చిదిద్దడానికి దేశ పౌరులు ముందుకు రావాలని ఆయన అన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దడానికి పాఠశాలలు, ఆసుపత్రులను సమర్
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తోన్న ‘ఉచితాల’ హామీలపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై కేజ్రీవాల్ స్పంద
కేంద్ర దర్యాప్తు బృందాలను వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలని ఎన్డీఏ సర్కారు కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని వివాదాస్పద కొత
పార్టీ ఆవిర్భావం నుంచి.. ఢిల్లీ మినహా ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది
నిఘావర్గాల అనుమానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ.. విశ్వాస్ కు అపాయం ఉన్న మాట వాస్తవమేనని తేల్చింది. దీంతో ఆయనకు.. సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అబద్ధం చెప్పారని అన్నారు.
గోవా భవిష్యత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.