Home » KEJRIWAL
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇస్తామని వాగ్దానం చేశారు. 2022 ఉత్తరాఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే.. ప్రాణాలు కోల్పోయిన సెక్యూరిటీ పర్సనల్ కు..
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ
ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ స్థానిక నేతలు
దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభంపై సీఎం కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. ప్రస్తుత పరిస్థితి క్లిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కొవిడ్-19 మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు వేసిన చోటే వ్యాక్సిన్ వేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. ఇవాల్టి (సోమవారం జూన్ 7) నుంచి ఓటు ఎక్�
దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ నిర్ణయించారు. ప్రస్తుతం మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగనున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీలోని ద్వారకాలోని వెగాస్ మాల్లో ఢిల్లీ మొట్టమొదటి డ్రైవ్-థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్(ఇక్కడ ప్రజలు తమ కారులోనే కూర్చొని వ్యాక్సిన్ వేయించుకోవచ్చు)ని బుధవారం సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా వైరస్ కొత్త వేరియంట్ సింగపూర్ లో గుర్తించారని.. ఆ దేశస్థులు ఇండియాకు రాకుండా విమానాలను ఆపేయాలంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు.
18ఏళ్లు దాటిన ఢిల్లీ వాసులందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.