Home » KEJRIWAL
smog tower in delhi: రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ పొల్యూషన్ సమస్యను అధిగమించేందుకు కేజ్రీ సర్కార్ ఓ కొత్త ప్లాన్ వేసింది. కన్నాట్ ప్లేస్ ఏరియలో కొత్తగా స్మాగ్ టవర్ను ఏర్పాటు చేయాలనుకు�
Hathras case: Delhi CM joins protest ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలికి న్యాయం జరుగాలంటూ ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆప్, భీమ్ ఆర్మీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన�
ఢిల్లీలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి సంకేతమన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అ
కరోనా వైరస్ వినాశనం దృష్ట్యా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పరీక్షలను రద్దు చేసింది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ ఢిల్లీ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల రాబోయే పరీక్ష రద్దు చేసినట్లు ప్రకటించారు. వ�
ఢిల్లీలో ఇటీవల 529మంది మీడియా సిబ్బంది శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేయగా,వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతకమైన,వ్యాక్సిన్ లేని కోవిడ్-19 బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆప్ అధ
కరోనా పేషెంట్లకు ఫ్లాస్మా థెరపీ ప్రయోగం మంచి ఫలితాలనిస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గడిచిన 4రోజులుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP) లో కరోనా వైరస్ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న 4గురు పేషెంట్లపై ఫ్లాస్మాధెరపీ ప�
సోమవారం నుంచి రెడ్ జోన్లు,ఆరెంజ్ జోన్లలో ఢిల్లీలో భారీ శానిటైజేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం(ఏప్రిల్-12,2020)ప్రకటించారు. దేశ రాజధానిలో కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లను రెడ్ జోన్లు,హై రిస్క్ జోన్లను,ఆరెంజ్ జోన్లు
కరోనాను కట్టడి చేసేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కానీ ఆ దిక్కుమాలిన వైరస్ మాత్రం చిక్కడం లేదు. రోజు రోజుకు భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. వివిధ రాష్ట్రాలు వైరస్ వ్యాపించకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదు
దేశంలోనే అత్యధిక కరోనా వైరస్(COVID-19) ఢిల్లీలో నమోదయ్యాయి. దేశారాజధానిలో ఇప్పటివరకు 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. అయితే ఈ 445మందిలో 40కేసులు లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)కేసులని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మిగిలిన కేసులు అన్నీ వ�
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన తగ్లిబీ జమాత్ నిర్వహించిన మతపరమైన సమావేశానికి హాజరైన వారిలో దాదాపు 448మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని మంగళవారం(మార్చి-31,2020) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మార్చి-1నుంచి 15వరకు నిజాముద్దీన్ లోని మ�