Home » Kerala Govt
విద్యార్ధులకు 60 రోజులు మెటర్నిటీ లీవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సబంధించి వర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది.
షావర్మా అమ్మకాలపై కొత్త రూల్స్ విధించింది కేరళ సర్కార్. ఇకపై షావర్మా అమ్మాలంటే ఏ హోటల్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా సరే తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. లేకుంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
చూపు తిప్పుకోనివ్వని బాహుబలి జలపాతం
కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత తగ్గుతోంది. కొత్త కరోనా కేసులు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి.
టోక్యో ఒలింపిక్స్ లో అసాధారణ ప్రతిభ చూపి ఏడు పతకాలతో తిరిగొచ్చారు మన అథ్లెట్లు. ఆయా సంస్థలు, శాఖలు పతక విజేతలను ప్రత్యేకంగా గౌరవిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రానికి చెందిన హాకీ గోల్ కీపర్ పరట్టు రవీంద్రన్ శ్రీజేశ్ను చేనేత పరిశ్రమల శ�
దేశంలో రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ బక్రీదు సెలబ్రేషన్ల కోసం కోవిడ్ నిబంధనలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
కేరళలోని కాసరగాడ్ జిల్లాలోని కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడంపై అభ్యతరం వ్యక్తం చేస్తూ సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ కి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి లేఖ రాశారు.
కేరళలో మరో వారం కొవిడ్-19 లాక్ డౌన్ పొడిగించారు. రాష్ట్రంలో ప్రతిరోజు కొత్తగా దాదాపు 7వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గడం ఇదే తొలిసారి..
దేశంలో విద్యలో కేరళ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. విద్యకు సంబంధించి కొత్త విధానాలను అవలంభించడం కేరళకు సాటి మరొకటి లేదనే చెప్పాలి. కరోనా వైరస్ వ్యాప్తితో లాక్ డౌన్ విధించడంతో స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థులకు డిజిటల్ తరుగతులు అందించేంద�
కేరళలో మార్చి 25వ తేదీన కోవిడ్ -19 లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి కనీసం 66 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం కోసం తల్లిదండ్రులు తిట్టడంతో కొందరు, ఆన్లైన్ క్లాసులు తీసుకోవడంలో విఫలం కావడం వంటి వివిధ కారణాలతో మరికొందరు