Home » kerala
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతికి వాట్సప్ మెసేజ్ లు పంపించాడని కొందరు వ్యక్తులు, విపిన్ లాల్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.
ఓ యువతి ఆన్లైన్ ఫ్రెండ్ని నమ్మి 300 కిలోమీటర్లు వెళితే స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి ఆ ఘోరాన్ని తమ ఫోన్లలో బంధించారు.
ప్రజల్ని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని కేరళ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రజల్ని ఏరా, పోరా, ఏంటే, ఏమే అని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని హెచ్చరించింది.
పదో తరగతి చదివే ఓ బాలిక తన ఇంట్లోంచి 750 గ్రాముల బంగారాన్ని దొంగిలించింది. ఆ బంగారాన్ని తనకు సోషల్ మీడియాలో పరిచయం అయిన స్నేహితులకు ఇచ్చింది.
దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరి
గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. బుధవారం 37,800 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 42,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30వేల 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
బుధవారం దేశంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37, 875 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్న క్రమంలో నిపుణులు పండ్లు తినే విషయంలోను..పెంపుడు జంతువుల విషయంలోను జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.