Home » kerala
తన యజమాని కుటుంబాన్ని కాపాడడానికి మదమెక్కిన భారీ ఏనుగుతో పోరాడి ప్రాణాలు వదిలింది ఓ పెంపుడు కుక్క. ప్రాణంగా పెంచుకున్న కుక్క మరణంతో యజమాని కుటుంబంతో పాటు స్థానికులు వేదనపడ్డారు.
కేరళలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
కేరళలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా హాట్స్పాట్గా ఉన్న కేరళలో.. వరుస పండుగ(ఓనమ్) సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పండుగ ముగిసన తర్వాత
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 375 మంది మృతి చెందారు.
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కొందరు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు 2.6 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారు.
భూమి మీద ఇంకా నూకలు మిగిలే ఉండాలి కాని ఎంతటి ఘోర ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడటం ఖాయం. అలాంటి ఘటన ఒకటి..
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా, 4,06,822 క�
డ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ(రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు),వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు.
దేశంలో 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. 464 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అత్యధిక కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి
అల్రెడీ కోవాగ్జిన్ రెండు డోసులు వేయించుకున్న ఓ వ్యక్తి తనకు కోవీషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.