Home » kerala
దేశంలో కోవిడ్ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
వాళ్లిద్దరికి పెళ్లై 18 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల కాపురంలో ఎటువంటి చీకు చింతా లేకుండా హ్యాపీగా కాపురం చేసారు. ఇంతలో ఏమైందో ఏమో వారి కాపురంలో కలతలు వచ్చాయి. భార్యా భర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.
12 సంత్సరాలకు ఒక్కసారి పూసే ‘నీలకురింజి’ పువ్వులు ఈ ఏడాది విరగబూశాయి. దక్షిణభారతదేశంలోని పశ్చిమకనుమల్లో షోల అడవుల్లో ఉంటాయి ఈ మొక్కలు.కేరళలోని సంతానపర పంచాయితీ పరిధిలోని ఇడుక్కిలోని శలోం కున్ను (శలోం కొండలు)ల్లో నీలకురింజి పువ్వులు విరబూ�
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
ధనాధన్ అంటూ..కూల్ డ్రింక్స్ క్యాన్ లను పగులగొడుతున్నాడు. వెనుకాలే ఉన్న ఓ వ్యక్తి నిశితంగా గమనిస్తున్నాడు. ఆ ఏముంది ఇందులో వింత. బలంగా ఉంటే..ఎవరైనా పగలగొడుతారు అంటారు కదా. ఇక్కడే ఉంది అసలైన విషయం.
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
సీఎస్సీ పరీక్షా ఫలితాల్లో సివిల్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్నికైనా దానిపై అంతగా ఆసక్తి చూపకుండా బిఇడి పూర్తిచేసి ఇడుక్కి జిల్లాలోని వంచియాల్ ప్రభుత్వ హైస్కూల్ టీచర్ గా తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించింది.
కేరళలోని కోజికోడ్కు చెందిన ప్రవాస వ్యాపార వేత్త నుంచి ఒక మహిళ హానీట్రాప్ చేసి రూ.59 లక్షలకు మోసం చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు
కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.
కేరళలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే కేరళలో కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. కేవలం 24 గంటలలోనే 66గా ఉన్న మరణాల సంఖ్య 135కు చేరింది. గత నెల రోజులుగా కేరళలో ప్రతీ రోజు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.