Home » kerala
కేరళలో నిపా వైరస్ బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడికి నిపా వైరస్ సోకటానికి ఓ రకం పండు కారణమైందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటా పండుకు నిపా వైరస్ కు సంబంధమేంటీ?
కరోనావైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళకు మరో వైరస్ ముప్పు వచ్చి పడింది. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది.
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ లోని జిల్లా ఆస్పత్రిలో నిఫా వైరస్ సోకి చికిత్స పొందుతు 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో మరోసారి కేరళ ఉలిక్కిపడింది.
కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని బలవంతంగా వదిలించుకునే ప్రయత్నం చేసింది.
కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోష పడినన్ని రోజులు పట్టలేదు. మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఒక్కరోజులోనే 32,803 కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి అత్తింటి వారి వేధింపులు తప్పలేదు. భర్త, అత్తమామలకే సపోర్టు చేస్తూ మాట్లాడాడు.
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది.
భారత్ ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది.
బంగారం రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వివధ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి తాజా హెచ్చరిక చేసింది.