Home » kerala
భర్త నుంచి విడిపోయి స్వతంత్రంగా వ్యాపారం నిర్వహించుకుంటున్న మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ ఆస్పత్రి సీఈవో. అందుకు ఆ మహిళ ఒప్పుకోకపోవటంతో ఆమెపై కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెను గంజాయి కేసులో ఇరికించాడు. న్యాయం గెలిచి ఆమె నిర్దోష�
యజమాని క్లాసికల్ డ్యాన్స్ వేస్తుంటే ఆమె పెంపుడు కుక్క చప్పట్లు కొడుతూ ఎంకేజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ తండ్రి చేసిన నిర్వాకం..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఓ తండ్రి ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఆ తండ్రి ఏమి చేసి ఉంటాడా అనేగా మీ డౌట్. తన కూతురిపై ప్రేమతో బీర్ తాగించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
10 ఏళ్ల క్రితం నిమ్మరసం అమ్మిన ప్రాంతానికే ఎస్ఐ గా తిరిగి వచ్చింది ఓ మహిళ. కేరళకు చెందిన ఈమె బ్రతుకుదెరువు కోసం నిమ్మరసం అమ్మారు. అనంతరం 2016 జరిగిన పోలీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నిమ్మరసం అమ్మిన ప్రాంతంలోనే ఎస్ఐ గా విధులు నిర్వహించేందుకు
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిని గంజాయి కేసులో ఇరికించాడు. చివరకు పోలీసుల విచారణలో ఇది తప్పుడు కేసుగా తెలియడంతో సదరు వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుంది. ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్ళింది
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా �
కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో భారత్ తో సహా 9 దేశాల్లో...
Supreme Court: సీబీఎస్ఈ, రాష్ట్రాల బోర్డుల పరీక్షల రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు రెండవ రోజు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్, కేరళ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాలు పరీక్షలపై నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రద�