Home » kerala
ఇక పరీక్షల అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అయితే తాజాగా అస్సాం, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దు చేస్తామని తెలిపాయి. ఇక మిగిలింది ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే, రేపటి విచారణలో ఆంధ్ర ప్రదేశ్ ప�
అసలే లాక్ డౌన్ కష్టాలు.. వాటికి తోడుగా సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు.. అన్నీ కలిసి ఆటోవాలాలకు బ్రతుకు భారమైంది. దీంతో వారి కష్టాలను అర్ధం చేసుకున్న ఓ పెట్రోల్ పంప్ యజమాని ఆటోవాలాకు మూడు లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ ఫ్రీగా ఫిల్ చేశారు.
చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని అనేక చోట్ల పశువుల అక్రమ రవాణా కొనసా
చాలామంది అమ్మాయిలు టూ వీలర్ నడపాలంటేనే హడలిపోతారు. కానీ ఎంతోమంది అమ్మాయిలు పెద్ద పెద్ద కంటైనర్ లనే నడిపేస్తున్నారు. బస్సులు నడిపేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాలకు కేవలం మగవారే కాదు మేం కూడా నడిపుతామని నిరూపిస్తున్నారు. అటువంటి ఓ అమ్మాయి ఆయ�
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో వ్యక్తిని బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది.
కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ కేరళలోని త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది.
కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి వ్యాప్తి తగ్గకపోవడంతో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది.
నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళ రాష్ట్రాన్ని తాకిన తర్వాత..తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆలస్యంగా రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ..శరవేగంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
kerala elephant pays tribute : ఏనుగులను నడిపేవారిని దాని ఆలనా పాలనా వారిని మావటి అంటారనే విషయం తెలిసిందే. ఏనుగుతో మావటికి చాలా అనుబంధం ఉంటుంది.అలాగే దాని బాగోగులు చూసుకునే మావటిమీద కూడా ఆ ఏనుగుకి అనుబంధం ఉంటుంది. కానీ ఏనుగుకు తిక్క రేగితే మాత్రం మావటి మాట కూడా
మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. ఏనుగును సంరక్షణ చూసుకొనే వాడు ఓ వ్యక్తి. ఆరు దశాబ్దాలుగా ఏనుగుల బాగు కోసం పాటు పడేవాడు. ఆ వ్యక్తి చనిపోవడంతో ఓ ఏనుగు చలించిపోయింది. మృతదేహం వద్దకు వచ్చి..రెండు మూడు నిమిషాలు నిల్చొని..తొండాన్ని అటూ ఇటూ కదిపింద�