Home » kerala
వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నాయని తెలిపింది.
కేరళలో వరసగా రెండో సారి అధికారాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన సీఎం పినరయి విజయన్.. తన కొత్త కేబినెట్ కూర్పుతో మరో చరిత్ర లిఖిస్తున్నారు. గత కేబినెట్లో ఉన్న వాళ్లందర్నీ పక్కన పెట్టి.. పూర్తిగా కొత్త వాళ్లను తీసుకుంటున్నారు.
తీరంలో అలజడి
కేరళలోని నాలుగు జిల్లాలను ఆదివారం అర్ధరాత్రి నుంచి ట్రిపుల్ లాక్డౌన్ కింద ఉంచారు. ఇక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో మహామాంరిని అరికట్టడానికి మే 23 వరకు ట్రిపుల్ లాక్డౌన్
Cyclone Tauktae: కరోనాతో దేశం అల్లాడిపోతుండగా.. ఇదే సమయంలో తౌక్తా తుఫాన్ గండం వస్తుంది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను భీకర తుఫానుగా మారి వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సెంట్రల్ వాటర్ కమీషన్ వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్నంలోపు �
దేశంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న భారత హెచ్చరికల కేంద్రం... 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
రంజాన్ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఇలా చేస్తే..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైనందుకు ఏకంగా 480 మంది చర్చి ఫాదర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేరళలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37, 190 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆదివారం విడుదలైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి