Home » kerala
కరోనా సమయంలో చల్లని కబురు
ప్రపంచంలో పెనుమార్పులతో కొత్త కొత్త ప్రాణాంతక కరోనావైరస్లు పుట్టుకొస్తున్నాయి. భూ వినియోగ విధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిలో విపత్తులకు దారితీస్తోంది.
సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా ర్యాంకులను గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసింది.
కాస్త లేటైనా.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతానికి 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్సూన్.
యూఏఈలో అత్యంత అరుదుగా జారీ చేసే గోల్డెన్ వీసాను మనదేశానికి చెందిన ఓ విద్యార్థిని దక్కించుకున్నారు. ఉన్నత చదువులో మెరిట్ ఆధారంగా విద్యార్థి విభాగంలో కేరళకు చెందిన తస్నీమ్ అస్లాం ఈ వీసాను అందుకున్నారు.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజుముందే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
కేరళలో జూన్ 9వరకు లాక్ డౌన్ పొడిగిస్తు సీఎం పినరయ్ విజయన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ లాక్ డౌన్ తొలగించే దశకు చేరుకోలేదని ఆయన అన్నారు. మే31 నుంచి జూన్ 9వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
డాక్టర్లు ఉన్న చోటికి రోగులు రావటం కాదు రోగులు ఉన్నచోటికే డాక్టర్లు వెళ్లాలని వైద్య నిపుణులు చెప్పే మాట. ఆ మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు కేరళలోని డాక్టర్ల బృందం. ఎక్కడో మారుమూల అడవుల్లో ఉన్న గిరిజనుల కోసం అడవిలో కాలి నడకను కిలోమీటర్ల క
మాజీ మంత్రి కేకే శైలజకు పినరయి విజయన్ కేబినెట్లో చోటు దక్కకపోవడంపై తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్న విమర్శలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. కేరళ సీఎంగా పినరయి విజయన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమ�