Home » kerala
చనిపోయిన యజమాని కోసం ఆస్పత్రి వద్ద నాలుగు నెలలుగా ఎదురు చూస్తోంది ఓ కుక్క. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హెలికాప్టర్లో ఓ అధికారితో సహా ఇద్దరు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో హెలికాప్టర్ బయలుదేరింది.
కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు ఒక కాల్ వచ్చింది. అందులో ఎర్నాకులంలోని కలమస్సేరిలో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్లో పేలుడు సంభవించిందని చెప్పారు
పేలుడు అనంతరం కేరళ ముఖ్యమంత్రితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మరోవైపు NSGకి చెందిన NBDS టీమ్, NIA టీమ్ కేరళకు బయలుదేరాయి.
పేలుడు ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రదేశంలోని చుట్టు పక్కల జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కేరళలో రెండు రోజులుగా ప్రభుత్వ ప్యూన్ ఉద్యోగాలకు సైక్లింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటి సౌకర్యాలు ఉండటంతో ఇంజనీర్లు సైతం ప్యూన్ ఉద్యోగానికి మొగ్గుచూపుతున్నారు.
వర్షంలో తడిసిన రోడ్డుపై వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. హైడ్రో ప్లానింగ్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
చిత్త వైకల్యంతో బాధపడుతున్న 92 ఏళ్ల భర్తతో కలిసి జీవించాలనుకుంది అతని భార్య. అందుకు కొడుకు అడ్డుపడ్డాడు. కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే?
ఇంటి దగ్గర ఉన్న ప్రార్థనా మందిరం మైక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు 2019లో ఒక మహిళ అలప్పుజ్జా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలననను అలప్పుజ్జా ఎస్ఐ నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆమె తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కేరళ(Kerala) త్రిస్సూర్ లోని విష్ణు మాయ ఆలయంలో ఏడాదిలో ఒకసారి నారీ పూజ నిర్వహించి ఈ పూజలో ఒక మహిళను దేవాలయానికి ఆహ్వానించి దేవత స్థానంలో కూర్చోపెట్టి ఆమెకు పూజలు చేస్తారు. ఈ సంవత్సరం ఈ నారీ పూజకు సీనియర్ నటి కుష్బూని ఆహ్వానించి ఆమెను ఆలయంలో ఓ సిం