Home » key comments
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి వస్తుందంటే.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో హడావుడి విపరీతంగా ఉంటుంది. గోదావరి జిల్లాల్లో కోడిపందేల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగ�
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆయేషా తల్లి శంషాద్ బేగం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం దిశ చట్టం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా ఆయేషా హత్యపై మాట్లాడితే బాగుండేదన్నారు.
రేపిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ చూపాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని కీలక కేసుల విషయంలో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటీషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా జరగుతున్
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైన చెబుతుందా అని ప్రశ్నించింది.
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. నెల రోజుల దాటింది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి. ఈ విషయంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం (నవంబర్ 11)న విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనల సమయంలో కీ�