Home » key meeting
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతిపై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అలర్ట్ అయ్యారు. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెట్టారు.
ys sharmila key meeting in hyderabad: ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల రేపు(ఫిబ్రవరి 9,2021) హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులతో ఆమె భేటీ కానున్నారు. రేపు జరిగే ఆత్మీయ సమ్మేళనానికి అభిమాన�
తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. రోజూ కరోనా కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అయితే మర్కజ్ లింకులతో ఒక్కసారిగా పెరిగిన కేసులు ఇప్పుడైతే కొంచెం తగ్గుముఖం పట్టాయి. మర్కజ్ సభల కనెక్షన్స్తో రాష్ట్రంలో రోజూ 40కిపైగా నమోదైన కేసులు గత రెండో రోజులుగా 20�
నవంబర్ 2న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రగతి భవన్లో సమావేశం జరగనుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించనుంది. ప్రైవేటు
అమరావతి : కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్న చందంగా ఉంది ఏపీలో ఐఏఎస్ ల పరిస్థితి. నేను సీఎం అయితే నీ అంతు చూస్తా అంటూ ఆర్టీజీ సీఈవోకి అహ్మద్ బాబుకి వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్ లను టార్గెట్ పెట్టారు. ఇక సీఎం �