Home » Khammam District
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జనగర్జన భారీ బహిరంగ సభ జరుగుతోంది.
ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయిన తరువాత పొంగులేటి ఖమ్మం జిల్లాలో మరింత దూకుడు పెంచారు. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.వాణిజ్య వ్యాపారులతో పోంగులేటి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ
ఆ సెంబ్లీ గేట్లు తాకనివ్వం అని అంటున్నారు. అంత అహంకారం పనికిరాదు. ఖమ్మం ప్రజల ఆత్మాభిమానాన్ని కొనలేవు జాగ్రత్త అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Saints Yatra : ప్రతీరోజూ అర్థరాత్రి 1గంట నుంచి ఉదయం 7గంటల వరకు యాత్ర కొనసాగిస్తారు. ఇలా ఇప్పటివరకు 4వేల కిలోమీటర్ల మేర పయనించారు.
తాను పొంగులేటి, జూపల్లితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని, ఆ సమయంలో వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల వాపోయారు.
వరుసగా జరుగుతున్న వీధి కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఖమ్మం జిల్లా పుటాని తండాలో ఈ ఘటన జరిగింది. పుటాని తండాకు చెందిన బానోత్ అనే ఐదేళ్ల బాలుడు వీధిలో ఆడుకుంటుండగా ఒక్క సారి
ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 3గంటలకు బహిరంగ సభ జరగనుంది. టీడీపీ శంఖారావం పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రసంగిస్తారు.
సూది మందు.. మత్తు ఇంజక్షన్.. ఆటో డ్రైవర్.. ఇలాంటి పదాలు వింటే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. వివాహేతర సంబంధంతో ఇంజెక్షన్ గుచ్చి ప్రియుడితో భర్తను మర్డర్ చేయించిన ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఎవరికి లిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలో లేరు.
ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని కోటేశ్వర్ రావు ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య కేసులో కోటేశ్వర్ రావు పై ఆరోపణలు రాగా, అప్పటినుంచి ఆయన పరారీలో ఉన్నారు.
రాఖీ పౌర్ణమి అంటే అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపే పండుగ. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. రాఖీ కట్టిన సోదరీమణులకు చీర, తోచినంత నగదు బహుమతిగా ఇచ్చి ఎల్లప్పుడూ నీకు నేనే అండగా ఉంటానంట�