Home » khammam politics
Palla Rajeshwar Reddy: అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని..
ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి నిజ స్వరూపం అంటూ లేఖ కలకలం
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ అనంతరం జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క నియోజకవర్గంలోనే విజయం సాధించింది.
ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారపర్వంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రజలకు సేవ చెయ్యాలనే లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చా., సొంత ఇల్లుకూడా సంపాదించుకోకుండా కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేశానని.. కానీ, కాంగ్రెస్ లో నన్ను
నా ప్రత్యర్థి పెద్దాయన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఖమ్మంలో ఇసుక మాఫియా అంటున్నాడు. ఖమ్మంలో ఇసుక ఎక్కడుందో ఆయనే చెప్పాలి అంటూ తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశిస్తూ పువ్వాడ విమర్శలు చేశారు.
ప్రకాశ్ నగర్ బ్రిడ్జి ఎక్కడుందో తెలియనోళ్లు ఇప్పుడు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కట్టింది మేమే అంటూ చెప్పుకుంటున్నారు. ప్రజల భూమి కబ్జాలుచేసి కాలేజీ కట్టుకొని చుట్టు పెన్సింగ్ వేసి ఎవ్వరిని రానీయకుండ చేసుకున్నారంటూ తుమ్మల విమర్శించారు.
తుమ్మల నాగేశ్వరరావు దారెటు ?
కాంగ్రెస్లోకి పొంగులేటి శ్రీనివాస రెడ్డి