-
Home » kids
kids
మీ పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు తాగిస్తున్నారా.. ఆ వయస్సు వారికి అస్సలు ఇవ్వొద్దు.. కేంద్రం కొత్త గైడ్లైన్స్ ఇవే..
Cough syrup: మీ పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు ఇస్తున్నారా.. అయితే, కాస్త జాగ్రత్త. డీజీహెచ్ఎస్ సలహాలను జారీ చేసింది.
ఓ మై గాడ్.. టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇంత డేంజరా? పిల్లల్లో పెరిగిపోతున్న ఆ సమస్య.. పేరెంట్స్ బీ కేర్ ఫుల్..
పోస్ట్ కోవిడ్ తర్వాత పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారని, ఆ తర్వాత అది నిరంతరం కొనసాగి స్క్రీన్ టైమ్ పెరిగి..
తల్లిదండ్రులూ.. మీ పిల్లలు జాగ్రత్త..! సోషల్ మీడియా వినియోగంపై ఎలాన్ మస్క్ హెచ్చరిక
విచక్షణా జ్ఞానంతో మంచి చెడు తేడా గ్రహించగల స్వీయ నియంత్రణ పాటించగల పరిస్థితుల్లో ఉన్న మనమే.. ఇలా మారిపోయాం అంటే.. ఇక వేటికైనా ఇట్టే ఆకర్షితులయ్యే చిన్నారుల పరిస్థితి ఏంటి?
Health with family : సోషల్ మీడియాతో కాదు.. ఫ్యామిలీతో సమయం గడపండి.. ఆరోగ్యంగా ఉండండి
కుటుంబ సభ్యులతో కాస్త సమయం కేటాయించడానికి ఆలోచిస్తారు.. గంటల తరబడి సోషల్ మీడియాలో మునిగిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్తో సమయం గడిపితే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా అనుబంధాల వల్ల ఒత్తిడి, అనారోగ్యా
MRI scanner : పిల్లల కోసం సరికొత్త MRI స్కానర్ .. నిజంగా వారి భయాన్ని పోగొడుతుందా?
చిన్నపిల్లలకి ఏ చిన్న వైద్య పరీక్షలు చేయించాలన్నా భయంతో చాలా ఇబ్బంది పెడతారు. ఇక MRI లాంటి పరీక్షలు అంటే డాక్టర్లు, తల్లిదండ్రుల్ని ముప్పుతిప్పలు పెడతారు. పిల్లల భయాన్ని పోగొట్టే సరికొత్త MRI మెషీన్కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
Rahul Gandhi : పిల్లలు పుట్టరని తెలిసే రాహుల్ పెళ్లి చేసుకోలేదు : బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలిసే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు.
Son Ordered Food: తండ్రి ఫోన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఆరేళ్ల కొడుకు.. బిల్ చూసి తండ్రి షాక్.. ఇంతకీ బిల్లు ఎంతైందంటే!
తెలిసీ తెలియక బుడ్డోడు తండ్రి ఫోన్ నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అంతే.. ఆ బిల్లు చూసి షాకైన తండ్రి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అమెరికాలోని మిచిగాన్కు చెందిన కీత్ స్టోన్హౌజ్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కొడుకు చేజ్కు ఇట�
PUBG: పబ్జి ఇంకా ఎలా వస్తోందో చెప్పండి: కేంద్రానికి ఎన్సీపీసీఆర్ లేఖ
దేశంలో నిషేధం ఉన్నప్పటికీ పబ్జి మళ్లీ ఎలా అందుబాటులోకి వచ్చిందో తెలపాలని ‘కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ’ కార్యదర్శికి లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం తెలపాలని ఆదేశించింది.
Rajasthan: అక్కచెల్లెళ్లు సహా ఐదుగురి అనుమానాస్పద మృతి
రాజస్థాన్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు సహా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బావిలో లభించాయి. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు.
Kids : పిల్లలకోసం సమయం కేటాయిచటం అవరమే!
వారంలో ఒక రోజు ఆఫీసు పనులకు దూరంగా ఉండాలి. కంప్యూటర్, ల్యాప్ టాప్ లకు సెలవు ప్రకటించాలి. కుటుంబం మొత్తం సరాదాగా కలిసి భోజనం చేయటం, సరదాగా మంచి ప్రదేశాలకు పిల్లలను తీసుకుని వెళ్ళటం వంటివి చేయాలి.