Home » Kishan Reddy
తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆదిలాబాద్, జక్రాన్పల్లి,వరంగల్ లో విమానాశ్రయాల ఏర్పాటుపై రాసిన లేఖలకు స్పందించాలని అన్నారు. పౌర విమాయాన శాఖ సహకారాన్ని సద్వినియ�
సీఎం కేసీఆర్, కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
ఇక నుంచి తెలంగాణ సర్కారుకి వ్యతిరేకంగా, కసిగా పనిచేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని చెప్పారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో నైతిక విజయం తమదేనని అన్నారు. ము
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. కేంద
ఇదంతా కేసీఆర్ కుట్రే అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద డ్రామా అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదు?
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎ కేసీఆర్ ను ఆయన టార్గెట్ చేశారు.
విమోచన దినోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శనివారం సికింద్రాబాద్లో భారీ స్థాయిలో విమోచన దినోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్ర
కేసీఆర్ బీహార్ పర్యటనపై కిషన్ రెడ్డి విమర్శలు
తెలంగాణను వదిలేసి కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బిహార్ పర్యటనను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు.