Home » Kishan Reddy
దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 2019, నవం�
హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సోమవారం, నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిధ్ద
కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేననీ..ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే స్వేచ్ఛ ఆ రాష్ట్ర ఎంపీలకు ఉందని అంటూన�
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య గోదావరి నదిలో రాయల్ వశిష్ట బోటు ప్రమాదం జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఇంకా బోటు ఆచూకీ మాత్రం తెలియలేదు. బోటు ఎక్కడో 375 అడుగుల లోతులో ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం చెబుతుంది. బోటులో
హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా ఇవాళ(సెప్టెంబర్-11,2019) ఉదయం బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్భవన్లో దత్తాత్రేయ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి దత్తాత్రే�
బీజేపీ సీనియర్ లీడర్,మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అండాలమ్మ (80) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆమె పరిస
బీజేపీ అంబర్ పేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతు చూస్తామని ఓ అగంతకుడు ఫోన్ చేసి ఉర్దూలో బెదిరించారు. గతంలో కూడా ఆయనకు ఇలాంటి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. కిషన్ రెడ్డికి నిన్న రాత్రి 10 గంటల సమయంలో అంగతుకు�
మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా... అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా... అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది.
బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మందితో బీజేపీ హైకమాండ్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో బీజేపీ తరఫున పోటీ చేయబోయే
తెలంగాణ రాష్టంలో ముందస్తు ఎన్నకల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకుని చతికిలపడిన బీజేపీ పార్లమెంట్ బరిలో 25స్థానాలలో నిలబడాలని భావిస్తుంది. మోడీ మానియా వర్క్ ఔట్ అవుతుందేమో అని ఆశగా ఉన్న బీజేపీ.. సీట్లు సర్ధుబాటుపై చర్చలు జరుపుతుంది. ఈ క్రమంలో బ�