-
Home » Kishan Reddy
Kishan Reddy
మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొత్తం వీటి చుట్టే తిరిగింది.. ఇలాగైతే ఎలా?
సీఎం రేవంత్ కూడా ప్రచారంలో అభివృద్ధి ఎజెండాను గాలికి వదిలేసి.. బీజేపీ, బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకే ఎక్కువ టైమ్ కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది.
వాటి గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
"కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం మంత్రులు కొట్టుకుంటున్న పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారు" అని తెలిపారు.
మేడారం మహాజాతరలో భట్టి విక్రమార్క దంపతులు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు.. ఫొటో గ్యాలరీ
Medaram Jatara 2026 : మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. మరోవైపు ప్రజాప్రతినిధులుసైతం మేడారంకు క్యూకట్టారు. నిలువెత్తు బంగారంతో మొక్కులు సమర్పించి అనంతరం సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలో సమ్మక్క సారలమ్మలను పూజలు చేసిన వారి�
అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇచ్చారు: హరీశ్ రావు
తెలంగాణ భవన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
దుమారం రేపుతున్న ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఏఆర్ రెహ్మన్ లాంటి వ్యక్తి ఇంత దిగజారి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, సమాజాన్ని అవమానించే విధంగా మతం గురించి మాట్లాడటం బాధాకరం.
తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు.. మోదీ మీటింగ్ వివరాలు బయటకు ఎలా? ఆ లీకు వీరులు ఎవరు?
ప్రధానితో సమావేశం అయిన వారిలో.. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఎంపీలు కూడా ఉన్నారు. ఇందులో సమావేశ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
BJP: తెలంగాణ బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్.. ఎనిమిది మంది ఎంపీల్లో ఆ ముగ్గురి రూటే సెపరేటు..!
రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సైతం ఈ మూడు గ్రూపుల్లో ఎందులోనూ చేరకుండా తమ సొంత ఇమేజీని పెంచుకునేందుకు పనిచేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ జోష్ ఏమైంది? ఆ పార్టీ నేతలెందుకు సైలంట్ అయ్యారు?
తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచందర్రావు పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక. ఈ ఎన్నికను ఆయన ఎలా డీల్ చేస్తారో అని ఎన్నికల ముందు అందరు చర్చించుకున్నారు.
టెన్త్ విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్.. అదేంటంటే..
పాఠశాలల వారీగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్లో మేమే కింగ్ అవుతాం.. మాకు సర్వేలు అవసరం లేదు.. : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy : జూబ్లీహిల్స్లో మేమే కింగ్ అవుతాం.. కింగ్ మేకర్స్ అయ్యే స్టేజ్ దాటిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.