Home » Kishan Reddy
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే., అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తామని ప్రకటన చేసిన బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారు. ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రగల్బాలు పలికిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలు చేసే సమయానికి బీజేప
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి మధ్య విభేదాలు �
అనంతపురం రాజకీయాలంటే గుర్తొచ్చేవి రెండు కుటుంబాలు. ఒకటి పరిటాల, రెండోది జేసీ.. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ కుటుంబాలు ఇప్పుడు ఒకే పార్టీ.. అది కూడా తెలుగుదేశంలో ఉన్నాయి. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓ�
ఏపీ రాజధాని తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండబోదని బీజేపీ నాయకుడు కె.మురళీ ధర రావు స్పష్టం చేశారు. అభివృధ్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, అభివృధ్ధి వికేంద్రీకరణ చేయటం మంచిదేనని బుధవారం, జనవరి 8న ఆయన నెల్లూరులో వ్యాఖ్యాని
మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు ఆయన ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుని కమలతీర్ధం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి పార్టీ కండువా కప్పి సభ్యత్వం
రాజధాని ఎక్కడికి పోదూ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. ఆదివారం తమ భూముల కోసం రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. వారిని కలిసి వినతిపత్రాన్ని తీసుకున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద
బీజేపీ అంటే ఓ జాతీయ పార్టీ… క్రమశిక్షణకు మారుపేరులా చెప్పుకొనే పార్టీ. అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యం అనుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే నాయకులు అంతా కట్టుబడి ఉంటారనే భావన కూడా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లాగే బీజే�
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేరికలకు బీజేపీ తెరలేపింది. సీనియర్లు, బలమైన నాయకులపై కన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు.
ప్రియాంక రెడ్డి హత్య అత్యంత హేయమయినది..మానవసమాజం సిగ్గుతో తలదించుకునేల ఉంది ఘటన..హీనంగా ప్రియాంక రెడ్డి పట్ల ప్రవర్తించిన మృగాళ్లకు కఠినంగా శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ప్రియాం�