Home » Kishan Reddy
attack on kukatpally bjp office: తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. గ్రేటర్ లో సీట్ల లొల్లి తారస్థాయికి చేరింది. కూకట్ పల్లి నియోజకవర్గంలో టికెట్లను అమ్ముకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ ఆఫీస్ లో ధ్వంసానికి దిగారు. ఆఫీసు అద
Ghmc Elections 2020 BJP Plan : గ్రేటర్లో పాగా వేసేందుకు.. ఆ పార్టీ భారీ ప్లానే వేసింది. ప్రత్యేకంగా.. 2 సామాజికవర్గాలపై ఇంతకుముందెన్నడూ లేనంత ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల్లో ఉన్న ఆ సామాజికవర్గాల నాయకులను కూడా.. కాషాయం కండువా కప్పేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశార�
congress vijayashanti: తెలుగు సినీ చరిత్రపై చెరగని ముద్ర వేసి, లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందారు విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయాలూ సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 22 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, స్థిరంగా ఒక పార్టీలో ఆమె ఉం�
bjp ghmc elections: హైదరాబాద్లో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్లు చాప కింద నీరులా తమ పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో రెండు పార్టీలు డీ అంటే ఢీ అన్న విషయం తెలిసిందే. మరోపక్క తెలంగాణలో టీఆర్�
కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. నవంబర్ మొదటి వారంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కిషన్రెడ్డితో విజయశాంతి చర్చలు జరపడంతో ఆ
kishan reddy: గ్రేటర్ ఎలక్షన్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో.. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ నేతల దృష్టి.. హైదరాబాద్ గల్లీకి మళ్లింది. గ్రేటర్పై పట్టుకోసం బీజేపీ తెగ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిపై.. కిషన్ రెడ్డి కూడా స�
Kishan Reddy : తెలంగాణలో అధికంగా వర్షాలు కురిశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లే వరదలు వచ్చాయని ఆయన చెప్పారు. డ్రైనేజ్ లో ఇసుక, మట్టి ఉండటం వల్ల నీరు బయటకు వెళ్లడం లేదన్నారు. జీహెచ్ఎంసీ డ్రైనే�
MeToo – Payal Ghosh: అనురాగ్ కశ్యప్పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనానికి తెర తీసిన నటి పాయల్ ఘోష్ మంగళవారం రోజున జాతీయ మహిళా కమీషన్ను పాయల్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె ఒంటరిగానే తన సమస్యను ప్రభుత్వానికి చేరవేసే దిశగా బలమైన ప్రయత్నాలు చేస్తోంద�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. ఒక పార్టీ నేతలపై మరొక పార్టీ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే బీజేపీలో మాత్రం సొంత పార్టీ నేతలకు కౌంటర్లు ఇచ్చుకునే పరిస్థితులున్నాయి. రాష్ట్ర బీజేపీ ఒ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గ నేతల తీరుతో.. పార్టీ ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది అంట. నాయకులు సైతం విడవమంటే పాముకు కోపం.. పట్టుకోమంటే కప్పకు కోపం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారం