Home » Kishan Reddy
సేవ చేస్తున్న వారి గురించి చెప్పి.. ప్రధాని మోదీ వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి సైతం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. మణిపూర్ లో ఓ అమ్మాయి గురించి ప్రధాని చెప్పడంతో ఆమె వ్యాపారం పెరిగింది. మరికొందరికి ఉద్�
కేసీఆర్కు కేంద్రాన్ని విమర్శించడమే తెలుసు
బీఆర్ఎస్పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: విశాఖ స్టీల్ ఫ్లాంట్ తో పాటు సీబీఐపై అవినాశ్ రెడ్డి చేసిన కెమెంట్లపై, అతీక్ అహ్మద్ హత్యపై కిషన్ రెడ్డి స్పందించారు.
G Kishan Reddy : తెలంగాణను వ్యతిరేకించిన వారే కేసీఆర్ పక్కన ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, తలసాని తెలంగాణను వ్యతిరేకించారు.
ఇందులో భాగంగానే ప్రతి నెల తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ టూర్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. మధ్య మధ్యలో పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో కేంద్ర మంత్రుల పర్యటన ఉండేలా ప్రాణాళికలు రచిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ కు ర
జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజానికి మేలు చేసే, దేశం గౌరవాన్ని పెంచే వార్తలను ఇవ్వాలి.(Kishan Reddy)
స్వప్నలోక్ కాంప్లెక్స్ ను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి దానిపై మాట్లాడారు. ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రమాదాలకు కారణం జీహెచ్ఎంసీ తప్పుడు నిర్ణయాలేనని విమర్శించారు. గోదాములు, త�
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ�
తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ వివిధ మీడియా సంస్థలపై నిషేధం విధించి ముప్పుతిప్పలు పెట్టిన కల్వకుంట్ల కుటుంబం.. పత్రికా స్వేచ్ఛ విషయంలో తమకు నీతులు బోధించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీబీసీ సంస్థపై ఐటీ దా