Home » kohli
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ(డిసెంబర్-11,2019)విండీస్తో జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్లో భారత బ్యాట్స్ మెన్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ బౌలర్లకు టీమిండియా బ్యాట్స్ మెన్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రాహుల్ 51 బ�
విరాట్ కోహ్లీ టిక్ టాక్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అమిత్ యాదవ్ అనే వ్యక్తి టిక్ టాక్ అకౌంట్ నుంచి ఓ వీడియో పోస్టు చేశాడు. కోల్కతా వేదికగా బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో బిజీగా ఉంటే కోహ్లీ ఢిల్లీలో ఎలా ఉంటాడని ప్రశ్నలు మొదలయ్యాయి
డే అండ్ నైట్ టెస్టులోనూ బంగ్లాదేశ్పై భారత్ పరుగుల వరద పారిస్తోంది. శుక్రవారం మొదలైన మ్యాచ్ లో 106పరుగులకే బంగ్లాదేశ్ ను ఆల్ అవుట్ చేసిన టీమిండియా.. రెండో రోజు 174/3ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించి అద్భుతహ అనే రీతిలో ఆడుతోంది. కెప్టెన్ కో
పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా జరగుతున్న తొలి టెస్టులో కోహ్లీ రికార్డులు అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సొంతగడ్డపై వరుసగా 12వ
టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం వచ్చినపుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని… అయితే కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కోహ్లికి టీ20 ఫార్మాట్లో విశ్రాంతి ఇవ్వడంతో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ
ఇంగ్లాండ్ లో వర్డల్ కప్ జరుగుతున్న సమయంలో సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి టీ కప్పులు అందించారని మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనుష్క శర్మ గురువారం ఒక లేఖ
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రహోంమంత్రి అమిత్ షా,టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఓ ఉగ్రసంస్థ కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(
బుధవారం(అక్టోబర్-23,2019)బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబైలో గంగూలీ మీడియాతో మాట్లాడారు. నిబంధన 38(ఆసక్తి సంఘర్షణ గురించిన బీసీసీఐ నియమం) మారాలని గంగూలీ అన్నారు. ఇది ఇప్పటికే CoA చేత చేయబడిందని, ఈ రోజు కార్యాలయాన్ని ఖాళీ చేసిన
పూణేలో జరుగుతోన్న టెస్టులో టీమిండియా పూర్తిగా పట్టు బిగించేసింది. భారీ పరుగులతో ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా..అచ్చంగా మొదటి టెస్టులో ఏం జరిగిందో రెండో టెస్టులోనూ అలానే సఫారీలు మూడు వికెట్లు సమర్పించేసుకున్నారు. 273 పరుగుల వద్ద టీమిండియా
దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం 273/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. దూకుడుగా ఆడి 601 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిం�