Home » kohli
ఫిరోజ్ షా కోట్లా షా స్టేడియానికి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని కేంద్ర నిర్ణయించింది. ఈ సందర్భంగా గురువారం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి టీమిండియా కెప్టెన్ విర�
ఇద్దరు స్టార్ బ్యాట్ మెన్స్ విరామ సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీలు కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. బీచ్లో కోహ్లీ – అనుష్క, స్విమ్మింగ్ ఫూల్లో కూతురితో ధోనికి సంబంధించిన ఫొటోలు సోషల�
భారీ అంచనాలతో ఐపీఎల్-2019లోకి ఎంట్రీ ఇచ్చి పేలవమైన ప్రదర్శనతో లీగ్ దశలోనే బయటకు వచ్చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జట్టుకు కెప్టెన్గా ఉండగా.. సీజన్లో కేవలం ఐదు మ్యాచుల్లో మాత్రం నెగ్గి.. పాయింట్�
కోహ్లీ తన సొంత గెటప్లో కనిపించాడు. పంజాబీ కుటుంబానికి చెందిన ఢిల్లీ కుర్రాడు జాతీయ జట్టు కెప్టెన్గా ఉంటూ సంప్రదాయ దుస్తుల్లో చాలా తక్కువగా కనిపించాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా బాధ�
దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాలకు బీసీసీఐ భారీ విరాళం ప్రకటించింది. రూ. 20 కోట్ల విరాళం అందచేసేందుకు సిద్ధమైంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వీ�
ప్రపంచ కప్కు సన్నద్ధమవ్వాలనే ఉద్దేశ్యంతో కొన్ని నెలల ముందే టీమిండియా విదేశీ పర్యటన మొదలుపెట్టేసింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలను పూర్తి చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ గడ్డపైన కూడా సత్తా చాటుతోంది. జట్టు కూర్పులో చాన్నాళ్లుగా తర్జన�
హామిల్టన్ : టీమిండియా ఎప్పటి లేని ఘోరమైన ఆట తీరును కనబరిచింది. బ్యాట్ మెన్స్ వరుసగా క్యూ కట్టారు. జట్టులో ఉన్న ఏ ఒక్క క్రీడాకారుడు బ్యాట్కి పని చెప్పకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సిరీస్ని దక్కించుకున్నారు..కదా..ఆడితే ఏముందిలే..అన్న రీతి�
ఢిల్లీ : న్యూజిల్యాండ్లో టీమిండియా దుమ్ము రేపుతోంది. పదేళ్ల తర్వాత సిరీస్ను గెలిచి చరిత్ర తిరగరాయడమే లక్ష్యంగా కివీస్ గడ్డపై కాలుపెట్టిన కోహ్లీ సేన.. టార్గెట్ దిశగా దూసుకుపోతోంది. రెండు మ్యాచులను గెల్చిన టీమిండియా.. జనవరి 28వ తేదీ సోమవారం జ
అడిలైడ్ : మళ్లీ ఆదుకున్నాడు. తానున్నానంటూ…కోహ్లీ నిరూపించాడు. పలు క్లిష్ట సమయాల్లో తనదైన ఆటను ప్రదర్శించి భారత్ని విజయ తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ..ఆసీస్తో జరుగుతున్న రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ సాధించి దూసుకెళుతున్�
కీలక మ్యాచ్లో భారత్ గెలుస్తుందా ? ఎన్నోసార్లు టీమిండియాను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడా ?