Home » Kollam
కేరళలో జ్యూవెలరీ షాపులో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు ఐదు నిమిషాల్లో కోటీశ్వరులైపోయారు. ఒక్క లాటరీ టిక్కెట్ వారి జీవితాల్ని మార్చివేసింది. సరదాగా కొన్న లాటరీ టిక్కెట్ వారిని కోటీశ్వరులని చేసింది. కేరళలోని కొల్లం జిల్లాలోని కరునాగపల్లిలోన�
కార్లపై ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు రాసుకుంటాం.. దేవుడి బొమ్మలు పెట్టుకుంటాం.. మమ్మీ,డాడీ గిఫ్ట్ అంటూ రాసుకుంటాం.. వైవిధ్యం ఎక్కువైతే వెరైటీగా రాసుకుంటాం.. వాడెవడండీ బాబూ ఏకంగా ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టుకున్నాడు.
దేవాలయాలలో దేవుళ్లకు నైవేద్యంగా ఏం పెడతారు.. ఏంటా పిచ్చి ప్రశ్న అంటారా.. ఏదన్నా విషయం చెప్పుకుంటున్నాము అంటే విశేషమైతేనే కదా..
కేరళ: శబరిమల అంశంలో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటుగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని కొల్లాంలో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ..ఎల్డీఎఫ్ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తోందని, సాంప్రదాయాలను కమ్యూనిస్టు