Home » Komatireddy Rajagopal Reddy
టీఆర్ఎస్లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తే ఎవ్వరూ మాట్లాడలేదని, తనపై మాత్రం నిందలు ఎందుకు వేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేసి బీజేపీ
బీజేపీలో చేరికకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 21న ఆయన బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తాను బీజేపీ కండువా కప్పుకుంటానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
త్వరలో బలపడతాం, అధికారాన్ని చేపడతాం అని చెబుతున్న కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బలపడటం సంగతి పక్కన పెడితే నేతల వలసలు పార్టీని కలవరపెడుతున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ పదవిని డబ్బులు పెట్టి కొన్న రేవంత్ రెడ్డి ఓ దొంగ..ఓ బ్లాక్ మెయిలర్ అంటూ పలు ఆరోపణలు చేశారు.
సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా? అని ప్రశ్నించారు. ప్రత�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం (ఆగస్టు 2,2022) నిర్వహించిన ప్రెస్
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలే
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం పక్కా అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు �
ఏఐసీసీ ఆదేశం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ ను బుజ్జగించటానికి రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నారు ఉత్తమ్. మరి రాజగోపాల్ కూల్ అవుతారా? లేదు తగ్గేదేలేదు అంటారా?
తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయక్వం బుజ్జగింపుల పర్వం చేపట్టింది. సమస్యలు ఉంటే అంతర్గతంగ�