Home » Komatireddy Rajagopal Reddy
చౌటుప్పల్లో మేము అనుకున్నంత మెజార్టీ రాలేదు: రాజగోపాల్ రెడ్డి
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నోటీసులు జారీ చేసింది. నవంబర్ 3వ తేదీన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు కోమటిరెడ్డి ప�
ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టే విధంగా రాజగోపాల్ రెడ్డి ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో స్థానికంగా ఉండరనే అపవాదును తొలగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శల్లో కాంట్రాక్ట్ లబ్ది ఒకటైతే, స్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
గుజరాత్ కు రూ. 80 వేల కోట్లు ఇచ్చారు..తెలంగాణకు రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీని ప్రశ్నించారు.
మునుగోడులో మరో మూడు వారాల్లో ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో మునుగోడు కేంద్రంగా ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. ఛాలెంజ్ లు జరుగుతున్నాయి. పోటాపోటీగా విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మునుగోడ
క్విడ్ ప్రో కో తోనే తాను బీజేపీలో చేరినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరూపించకపోతే మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి.. ముక్కు నేలకు రాయాలన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు రేవంత్ చోరీలు చేసేవాడని ఆరోపించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఆత్మగౌరవ' సభ సాక్షిగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి రాజగోపాల్రెడ్డిని అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. కేసీఆర్ ప్రశ్నలకు అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాజగోపా�
సైలెంట్ గా ఉంటూనే అధికార, విపక్ష పార్టీల్లో కల్లోలం సృష్టిస్తోంది కమలం పార్టీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కేడర్ లో కలవరం నింపింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టి వచ్చిన వారిని వచ్చినట్టే కమలం తన క్యాంప