-
Home » Komatireddy Rajagopal Reddy
Komatireddy Rajagopal Reddy
3 నెలల్లోగా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి కూలుస్తారు- మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
ఈ జీవో నెంబర్ 9 నిలబడదని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది.
వేటు తప్పదా..! రాజగోపాల్ రెడ్డిపై మల్లు రవి హాట్ కామెంట్స్.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే..
పార్టీలో నాది ఫైరింజన్ పని.. ఎక్కడైనా మంటలు చెలరేగితే ఆర్పడం నా పని. మంటలు ఆర్పడానికే నేను ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదు అంటూ ..
"రాజీనామా చేస్తా".. మునుగోడులో మరోసారి ఉప ఎన్నికలు ఖాయమనే హింట్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
"అవసరమైతే గతంలోలాగా మరోసారి ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు వచ్చేలా రాజీనామాకు సిద్ధం. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయను" అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
అందుకే.. ఆ ముగ్గురు సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టారా?
ఇదే సమయంలో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఈ ముగ్గురు ఎంతకీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంతో అసంతృప్తిలో భాగంగానే సీఎల్పీ సమావేశానికి రాలేదన్న టాక్ సైతం వినిపిస్తోంది.
కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యల చిచ్చు.. ఆగ్రహంతో ఊగిపోతున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు..!
పార్టీలో చేరాలనుకుంటున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యలతో వెనుకడుగు వేస్తారేమోననే టాక్ కాంగ్రెస్లో నడుస్తోందట. ఏదేమైనా ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పడుతుందో చూడాలి.
'ప్రణయగోదారి' నుంచి సాయికుమార్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..
తాజాగా 'ప్రణయగోదారి' సినిమా నుంచి సాయికుమార్ పవర్ ఫుల్ లుక్ విడుదల చేసారు.
ఇటు సీనియర్లు, అటు జూనియర్లు.. మంత్రి పదవుల కోసం తీవ్రమైన పోటీ
ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారిన ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకంటారన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఆరు మంత్రి పదవుల కోసం డజనుకు పైగా నేతలు పోటీ పడుతుండటం కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది.
పార్టీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా సరే..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
క్యాబినెట్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ఎప్పుడు అవుతారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడిగిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.