Home » Komatireddy Rajagopal Reddy
"అవసరమైతే గతంలోలాగా మరోసారి ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు వచ్చేలా రాజీనామాకు సిద్ధం. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయను" అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఇదే సమయంలో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఈ ముగ్గురు ఎంతకీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంతో అసంతృప్తిలో భాగంగానే సీఎల్పీ సమావేశానికి రాలేదన్న టాక్ సైతం వినిపిస్తోంది.
పార్టీలో చేరాలనుకుంటున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యలతో వెనుకడుగు వేస్తారేమోననే టాక్ కాంగ్రెస్లో నడుస్తోందట. ఏదేమైనా ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పడుతుందో చూడాలి.
తాజాగా 'ప్రణయగోదారి' సినిమా నుంచి సాయికుమార్ పవర్ ఫుల్ లుక్ విడుదల చేసారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారిన ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకంటారన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఆరు మంత్రి పదవుల కోసం డజనుకు పైగా నేతలు పోటీ పడుతుండటం కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది.
క్యాబినెట్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు
కోమటిరెడ్డి పార్టీ మారడాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. నిలకడ లేని వ్యక్తులు పార్టీలు మారుతుంటారని ఆరోపించారు.