kovind

    ఫస్ట్ టైమ్..వార్ మెమోరియల్ ను సందర్శించిన రాష్ట్రపతి

    April 8, 2019 / 02:05 PM IST

    ఢిల్లీలోని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ను మొదటిసారిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం(ఏప్రిల్-8,2019) సందర్శించారు.అమరవీరులైన జవాన్లకు ఈ సందర్భంగా కోవింద్ నివాళులర్పించారు.కేంద్ర రక్షణశాఖ మంత

    బీజేపీ IT హెడ్ కి ప్రధానికి,రాష్ట్రపతికి తేడా తెలియదా!

    February 27, 2019 / 11:55 AM IST

    భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా చేస�

    బడ్జెట్ 2019 : రాష్ట్రపతితో సమావేశమైన గోయల్

    February 1, 2019 / 04:42 AM IST

    ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ుదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మరికాసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సమయంలో రాష్

    రాజ్ ఘాట్ లో మహాత్మునికి నివాళులర్పించిన ప్రముఖులు

    January 30, 2019 / 06:29 AM IST

    మహాత్మ గాంధీ 71 వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ఆయ సమాధి దగ్గర ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిప�

10TV Telugu News