Home » Kozhikode
Kozhikode : Husband beheads sleeping wife, Suspecting infidelity : భార్యా రూపవతి శత్రువు అన్నట్లు అందంగా ఉన్న భార్యపై అనుమానం పెంచుకున్న ఒక భర్త, పెళ్లైన ఆర్నెల్లకే భార్యను కిరాతకంగా నరికి హత్య చేసాడు. కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కం మున్సిపాలిటీ, కొడియత్తూర్ గ్రామ పంచాయితీ పరిధి�
Shigella outbreak in kerala claims life of 11 year old : కరోనా వైరస్ తో వణికిపోతున్న కేరళ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా మరో వైరస్ ప్రజలను భయపెడుతోంది. షిగెల్లా బ్యాక్టీరియా వ్యాధి కారణంగా ఇప్పటికే ఓ 11 ఏళ్ళ బాలుడు మృతి చెందగా ఈ వ్యాధిబారిన పడిన వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీ�
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టిన 26 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో అధికారులున్నారు. వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మలప్పురం వైద్యాధికారి డాక్టర్ కె.సక�
కేరళలోని కోజికోడ్లో విమానం కూలిన ఘటన తెలిసిందే. విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19 మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోజికోడ్ విమనాశ్రయంలో ల్�
కేరళలోని కోళీకోడ్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోళీకోడ్ విమనాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్వ�
కరోనా వైరస్ వెళ్లిపో…ఇప్పటికే ఎన్నోసార్లు పెళ్లి వాయిదా వేసుకున్నాం..ప్లీజ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్లు..తిరిగి రాకు..అంటున్నారు ఓ యువ దంపతులు. రెండుసార్లు వైరస్, మరోసారి ప్రకృతి విప్తతులు రావడంతో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. ఇలా…ఒక�
మలప్పురం…కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఒకటి. మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. మలప్పురం జిల్లాలో విస్తారమైన వన్యమృగసంపద మరియు చిన్నచిన్న కొండలు, అరణ్యాలు, చిన్న నదులు మరియు నీటి ప్రవాహాలు ఉన్నాయి. వరి, పోకచెక్క, నల్లమిరియాలు, అల్ల
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి,ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుచోట్ల సీఏఏకి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. వెడ్డింగ్ సమయంలో,ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లో సీఏఏ వద్దు అంటూ ప్లకార్డులతో,నో సీఏఏ అంటూ
వాతావరణంలో మార్పులతో జీవావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పర్యావరణంపై నిర్లక్ష్యంతో ప్రత్యేకించి సముద్రంలో జీవించే ఎన్నో జీవజాతులకు ప్రాణసంకటంగా మారుతోంది. పర్యావరణాన్ని పీల్చేవేస్తున్న ప్లాస్టిక్ భూతం జీవజాతుల పట్ల ప్రాణాంతకం�
ఈరోజు సూర్య గ్రహణం సంభవించింది. దీన్ని చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపారు. ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా యత్నించారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ప్రధాని మోడీకి సూర్యగ్రహణం కనిపించలేదట. దీనికి �