Home » KSRTC
బస్సుల్లో ప్రయాణించే సమయంలో మహిళలకు రిజర్వు చేయబడిన సీట్ల గురించి తెలుసు. ప్రస్తుతం.. పురుషులకు ప్రత్యేక సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
ఓ మహిళ తన మనవరాలితో కలిసి నాలుగు చిలుకలున్న బుట్టను తీసుకొని మైసూర్ వెళ్లేందుకు బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్ లో ..
హైవేలపై ప్రమాదాలను అరికట్టడానికి KSRTC వినూత్న నిర్ణయం తీసుకుంది. రహదారుల భద్రత కోసం.. డ్రైవర్లను అప్రమత్తం చేయడం కోసం ఏం చేయబోతోందంటే?
కాలం చెల్లిన బస్సులు స్క్రాప్లుగా విక్రయించడం కంటే వాటిని క్లాస్ రూములుగా మార్చాలని ఉపయోగించాలని నిర్ణయించింది ప్రభుత్వం.
Conductor Puts Kidney On Sale On Facebook: కరోనా వైరస్ మహమ్మారి మనుషుల జీవితాలను చిన్నాబిన్నం చేసింది. వారి ఆర్థిక స్థితిగతులను దారుణంగా దెబ్బతీసింది. చిరుద్యోగులు, మధ్య తరగతి, పేదవారిపై తీవ్రంగానే ప్రభావం చూపింది. చాలామంది రోడ్డున పడ్డారు. పూట గడవటం కూడా కష్టంగా మా�
ఆడవారు ఒంటరిగా కనిపిస్తే..చాలు..రెచ్చిపోతున్నారు కామాంధులు. చూపులు, చేష్టలతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వస్తున్నా..వీరు మాత్రం మారడం లేదు. ఎక్కడో ఒక చోట..మహిళలపై దారుణాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కండక్టర్ చేసిన న�