Home » KTR Live
ఢిల్లీ గులాంలు కావాలా ? తెలంగాణ గులాబీ కావాలా ? ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చొవాలో టీఆర్ఎస్ నిర్ణయించే స్థాయికి ఎదగాలని…లోక్ సభ ఎన్నికల్లో ఎంఐఎం ఒక్క సీటు కలుపుకుని మొత్తం 17 ఎంపీ స్థానాలను గెలిపిస్తేనే అది సాధ్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్�
16 లోక్ సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ను