Home » ktr tweet
ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఓ వింత కవిత రాశారు..
పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అందరికి ప్రమాదం..అదే పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ బండి సంజయ్ పై సెటైర్లు చేసారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ బాద్షాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయం మునుగోడులో అమిత్షా ప్రసంగంతో మరోసారి రుజువైందన్నారు. వేల కోట్లతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభి
ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ట్విటర్ వేదికగా ప్రధానిని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ లోని భోలక్పూర్ కార్పోరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా అంటూ
మంత్రి కేటీఆర్ 2020 ఆగస్టులో దీనికి శంకుస్థాపన చేశారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దాదాపు ఇందులో 2 వేల 200 మందికి
శశిథరూర్కు క్షమాపణలు చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలపై కూడా ఫోకస్ పెట్టే ఈ మంత్రి అప్పుడప్పుడు ఇదే వేదికగా..
కొద్దీ రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా నుంచి యువ గాయని శ్రావణి టాలెంట్కు సంబంధించిన వీడియో షేర్ చేసి సంగీత దర్శకులు థమన్, దేవి శ్రీ ప్రసాద్లని ట్యాగ్ చేశాడు. కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన దేవి శ్రీ ప్రసాద్.. శ్�
కరోనా భయంతో భారతదేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. మొత్తం 21 రోజుల పాటు ఇది కొనసాగుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, ప్రముఖ ఆఫీసులు, ఇతరత్రా మూతవేయబడ్డాయి. స�