Home » ktr tweet
ఆరు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 29వ తేదీ ట్విట్టర్ వేదికగా దినపత్రికకు సం�
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయణ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులను కాలితో తన్నిన కానిస్టేబుల్ శ్రీధర్పై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కనీసం మానవత్వం లేదా ? అంటూ �
ముఖ్యమంత్రి మార్పుపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చలోక్తులతో నవ్వులు పూయించారు. నాకు ఆరోగ్యం బాగానే ఉంది..కదా..బలవంతంగా రిజైన్ చేయిస్తారా ? అంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని స్పష్టం చేశారు. దేశం కోసం వెళ్లిన
అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్లో వెల్లడించారు. డిసెంబర్ 01వ తేదీ ఆదివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసు ఘటనపై ఆయన మోడీకి ట్వీట్ చేశారు. ట్వ�
ప్రియాంకారెడ్డి ఘటనపై ట్విట్టర్లో స్పందించారు మంత్రి కేటీఆర్. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని.. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ జంతువుల్ని తెలంగాణ పోలీసులు కచ్చితంగా పట్టుకుంటారని చెప్పారు. త్వరలోనే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం �
ఒక ఓఆర్ఆర్.. ఓ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే.. తాజాగా.. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్.. వీటన్నింటిని మించి.. హైదరాబాద్లో మరో అద్భుతమైన బ్రిడ్జి నిర్మితమవుతోంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.. హైదరాబాద్లో అద్భుత కట్టడంగా నిలుస్తుందని మంత్రి కేటీఆ�
తనకు మంత్రి పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. కొత్తగా ఆరుగురిని కేబినెట్లోక
హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఏపీ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు?