KTR

    రాజ్ భవన్ లో ఎట్ హోం:  హాజరైన కేసీఆర్,పవన్ కళ్యాణ్

    January 26, 2019 / 02:25 PM IST

    హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నాయి…  ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలకు రాజ్ భవన్ వేదికైంది… అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయభేదాలను పక�

    ఖజానా నింపిన ఖనిజాలు : కేటీఆర్ కృషి

    January 26, 2019 / 01:24 PM IST

    హైదరాబాద్: రాష్ట్రంలో మైనర్ మినరల్స్ ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలతో గత ఐదేళ్ళలో గనుల శాఖ ఆదాయం రెట్టింపు అయ్యింది. ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంద

    ఒంటేరు మంచి నిర్ణయం తీసుకున్నారు : కేటీఆర్

    January 18, 2019 / 02:33 PM IST

    పదేండ్ల సమయం పట్టినా.. ఒంటేరు ప్రతాప్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అన్నారు.

    ఢిల్లీలో చక్రం తిప్పే పార్టీ టీఆర్ఎస్

    January 18, 2019 / 01:11 PM IST

    బాబు టెలికాన్ఫరెన్స్ : రెండు పార్టీలు మోడీ వైపే

    January 18, 2019 / 04:14 AM IST

    విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. కేటీఆర్ – జగన్‌ల భేటీ అనంతరం ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. రాజకీయ పరిణామాలను సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ – వైఎస్ఆర్ కాంగ్రెస

    కేసీఆర్ ఎఫెక్ట్: దావోస్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

    January 17, 2019 / 11:38 AM IST

    టీఆర్ ఎస్ వర్కింగ్ ఫ్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఏపీ ప్రతిపక్షనేత జగన్ ను హైదరాబాద్ లో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించటం, ఏపీలో కేసీఆర్ పర్యటనలతో ఏపీలో మారుతున్న రాజకీయాలతో ఈ ఏడు తన దావోస్ పర్యటన చంద్రబాబు రద్దు చేసుకున్నారు.

    ఫెడరల్ ఫ్రంట్ లో జగన్

    January 17, 2019 / 03:57 AM IST

    జగన్ చాలా పెద్ద తప్పు చేశారు:గంటా వ్యాఖ్యలు

    January 16, 2019 / 03:59 PM IST

    విశాఖపట్నం: 2019 ఎన్నికలకు ముందు జగన్ అతి పెద్ద తప్పు చేశారని,మొదటి నుంచి సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం జగన్ కు అలవాటు మారిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జగన్ కేటీఆర్ భేటీ పై ఆయన మాట్లాడుతూ.. జగన్ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడే అవకాశమే లేదన�

    ఫ్రంట్‌లో ఫ్యాన్ : ఇక్కడ భేటీ అక్కడ మంటలు

    January 16, 2019 / 03:35 PM IST

    హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీఆర్ఎస్ కలయికపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జగన్‌ – కేటీఆర్‌లు భేటీ కావడంపై విరుచుకుపడ్డారు. అది ఫెడరల్‌ ఫ్రంట్‌ కాదని.. మోడీ ఫ్రంట్‌ అని మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఏపీ �

    ముగ్గురు మోడీలు ఒక్కటయ్యారు:లోకేష్ ట్వీట్లు 

    January 16, 2019 / 03:03 PM IST

    హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వైసీపీ అధినేత జగన్ ను కలవటం పై ఒక్కోరో ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు  ఇదే హాట్ టాపిక్ అయ్యింది. వీరి కలయికపై ఏపీ మంత్రులు తలో రీతిగా స్పందించగా సీ�

10TV Telugu News