Home » KTR
పార్టీ అధికారంలో ఉన్నా.... ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను చెక్కుచెదరకుండా చూసుకోవడమే ఈ అధ్యయనం తాలుకా మొయిన్ కాన్సెప్ట్ అంటున్నారు.
కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం హైడ్రా కూల్చివేతలపై తలోమాట మాట్లాడుతున్నారు.
ఈ సంఘటనను రాజకీయం చేసేందుకు మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు మా మహిళా నేతలపై దాడులు చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో మహిళలు ఆందోళనకు దిగారు. క్షమాపణలు చెప్పేవరకు ..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రేపో మాపో కండువా కప్పేందుకు రెడీ అవుతున్నారు హస్తం పార్టీ లీడర్లు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని.. నెక్స్ట్ కేటీఆర్ స్నేహితుడి జన్వాడ ఫాంహౌస్.. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకీ హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అర్హత రేవంత్ కు లేదు. గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్లు ఉంటుంది.
అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూల్చాలని.. రాజకీయ కక్ష సాధింపు కోసం హైడ్రాను వాడుకోవడం సరికాదంటున్నారు.
త్వరలోనే ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి. రెండు పార్టీల మధ్య పెళ్లి ఒక్కటే బాకీ ఉంది.