Home » KTR
అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్ అంబేద్కర్, సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం. నీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని..
అధికారంలోకి వస్తేఅని మాట్లాడుతున్నాడు.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలే.. ఇక మీరు చింతమడకకే పరిమితం.
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడుతూ తమ ప్రేమను చాటుకుంటున్నారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి.. కానీ..
రుణమాఫీ జరగలేదని మా కాల్ సెంటర్ కు 1.15లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. రుణమాఫీపై శ్వేతప్రతానికి సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ కాబోతున్నారంటూ ..
ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ ని బద్దలుకొడతా, బీజేపీని బొంద పెడతా.
14 స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 9 నెలల్లో కాంగ్రెస్ పాలనలో కరెంట్ మాయమైంది.
ప్రస్తుతం బీఆర్ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 16 మందిని ఎలాగైనా లాగేసి విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
అధికారంలో ఉండగా, స్పీడ్ చూపించిన నేతలు... పార్టీ కష్ట కాలంలో ఉండగా అదే స్పీడ్తో క్యాడర్ లో ఉత్సాహం నింపాల్సిందిపోయి.. వారే నిరుత్సాహంతో మూలన చేరిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.