Home » KTR
రక్షణ భూములు ఇచ్చినట్లయితే హెచ్ఎండీఏ వెంటనే పనులు చేపడుతుందని రక్షణ మంత్రికి చెప్పామని తలిపారు. హైదరాబాద్ లో 142 లింక్ రోడ్లకు ప్లాన్ చేశామని... వాటిలో 1, 2 చోట్ల రక్షణ భూములు ఉన్నాయని చెప్పారు.
ఒక్క తరం చదువుకుంటే... ఆ తరువాత వచ్చే వారు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తారు. పిల్లలు బాగా చదవుకోవాలి. ప్రపంచం పోటీ పడే విధార్ధులను మన టీచర్లు తయారు చేశారు. అమెరికాలోను సమస్యలున్నాయి..అక్కడా పేదవారున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందాం..ఎవరో వచ్చి
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యువత టీఎస్పీఎస్పీపై విశ్వసనీయత కోల్పోయిందన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు పాలన వికేంద్రీకరణలో భాగంగా జీహెచ్ఎంసీలో వార్డు పాలన విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఆదిలాబాద్, ఆదిలాబాద్ రూరల్, బేలా, జైనత్, మావాలా మండలాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం.. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావటం వాస్తవం కాదా అని పేర్కొన్నారు. 30 శాతంగా ఉన్న ప్రసూతి... ఇప్పుడు 60 శాతం వచ్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు.
కరెంట్, తాగునీరు, సాగునీరు ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత 100 ఏళ్లకు కేటీఆర్ పుట్టాడని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందని తెలిపారు. పర్యావరణం,పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందని..తెలంగాణలో సమగ్ర, సమత్యులత, సమ్మిళిత అభివృద్ధి జరిగిందన్నారు. పరిశ్రమల ఏర్పాట�
దేశంలో కొత్త ఐటీ ఉద్యోగాల కల్పనలో గత సంవత్సరం 33% ఉద్యోగాలు తెలంగాణ నుంచి ఏర్పాటు అయితే అవి ఈ సంవత్సరం 44 శాతానికి పెరిగాయని తెలిపారు.