Home » KTR
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
ఉప్పల్ స్కై వాక్ డ్రోన్ విజువల్స్..
భాగ్యనగరానికి మరో మణిహారం.అదే ఉప్పల్ స్కైవాక్. మంత్రి కేటీఆర్ చేతులుమీదుగా ప్రారంభమైంది. దాదాపు రూ.25 కోట్లతో నిర్మించిన ఈ స్కైవాక్ నిర్మాణం ఉప్పల్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉప్పల్ రింగ్ వద్ద పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఈ స్కైవా�
ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.
బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అమిత్ షా అపాయింట్మెంట్ గాలికంటే వేగంగా కేటీఆర్ కు దొరుకుతుందని చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
రక్షణ భూములు ఇచ్చినట్లయితే హెచ్ఎండీఏ వెంటనే పనులు చేపడుతుందని రక్షణ మంత్రికి చెప్పామని తలిపారు. హైదరాబాద్ లో 142 లింక్ రోడ్లకు ప్లాన్ చేశామని... వాటిలో 1, 2 చోట్ల రక్షణ భూములు ఉన్నాయని చెప్పారు.
ఒక్క తరం చదువుకుంటే... ఆ తరువాత వచ్చే వారు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తారు. పిల్లలు బాగా చదవుకోవాలి. ప్రపంచం పోటీ పడే విధార్ధులను మన టీచర్లు తయారు చేశారు. అమెరికాలోను సమస్యలున్నాయి..అక్కడా పేదవారున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందాం..ఎవరో వచ్చి
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యువత టీఎస్పీఎస్పీపై విశ్వసనీయత కోల్పోయిందన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు పాలన వికేంద్రీకరణలో భాగంగా జీహెచ్ఎంసీలో వార్డు పాలన విధానాన్ని ప్రవేశపెట్టింది.