Home » KTR
కేవీపీ రామచంద్రరావు, షర్మిల తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిద్దరు..
బంగారు తునకపై 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప చేసి పెట్టిన శక్తులు మీరేనని అన్నారు.
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందని అన్నారు.
తనకు సిరిసిల్ల నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు అని ప్రశ్నించారు.
ఇప్పటికే మెట్రో రైళ్లలో ప్రతిరోజు ప్రయాణించే వారి సంఖ్య 5 లక్షలకు చేరింది. మరిన్ని సౌకర్యాలు..
సీఎం కేసీఆర్, కేటీఆర్పై రేవంత్ ఫైర్
మంత్రి కేటీఆర్ పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో బలగం సినిమా గురించి మాట్లాడారు.
వర్షాలకు ఇళ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా అని కేటీఆర్ ను షర్మిల నిలదీశారు.
దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ వివరాలు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు