Home » KTR
తెలంగాణ ఆత్మగౌరవం, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు అని ప్రశ్నించారు.
ఇప్పటికే మెట్రో రైళ్లలో ప్రతిరోజు ప్రయాణించే వారి సంఖ్య 5 లక్షలకు చేరింది. మరిన్ని సౌకర్యాలు..
సీఎం కేసీఆర్, కేటీఆర్పై రేవంత్ ఫైర్
మంత్రి కేటీఆర్ పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో బలగం సినిమా గురించి మాట్లాడారు.
వర్షాలకు ఇళ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా అని కేటీఆర్ ను షర్మిల నిలదీశారు.
దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ వివరాలు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు
ఎస్టీ కోటా నుంచి కుర్రా సత్యనారాయణను ఖరారు చేశామన్నారు కేటీఆర్. ఇక బీసీ కోటా నుంచి...
ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు మెట్రో విస్తరణ ఉంటుందని తెలిపారు. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో వేస్తామని చెప్పారు.
దీంతో టీఎస్ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన కేటీఆర్