Home » KTR
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
చిల్లరమల్లర రాజకీయాలు చేసేందుకే రజాకర్ సినిమా తీశారు. కర్ణాటకలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. అభివృద్ధి కోసం పైసా లేదని..Minister KTR
బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 3లో చిరంజీవి, కేటీఆర్ గెస్ట్లుగా రాబోతున్నారా..?
ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతారని అన్నారు. ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అథమ స్థానానికి పోతుందని కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో జాతీయస్థాయిలో ముఖ్య నేతగా పేరున్న కేవీపీపై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలు ఎక్కుపెడుతుండగా, కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి కూడా ఆయనపై చిర్రుబుర్రులాడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది.
జనవరిలో అయోధ్యలో రామమందిరం ప్రారంభం ఉందని.. తర్వాత బడ్జెట్ సెషన్ నిర్వహించాల్సి ఉంటుందని, మార్చి, ఏప్రిల్లో విద్యార్థులకు పరీక్షలు..
కేవీపీ రామచంద్రరావు, షర్మిల తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిద్దరు..
బంగారు తునకపై 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప చేసి పెట్టిన శక్తులు మీరేనని అన్నారు.
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందని అన్నారు.
తనకు సిరిసిల్ల నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.