Home » KTR
గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి 100, కాంగ్రెస్కి 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని కేటీఆర్ ఆరోపించారు.
ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్ల రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం అన్నారు.
కొన్ని స్థానాల్లో తమ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు మాత్రమే..
నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటనలు ఉండేలా షెడ్యూల్స్ ను ప్రిపేర్ చేస్తోంది. BJP
అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు.
కేసీఆర్ కు సీఎం సీటులో కూర్చునే నైతిక హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కు పంపాలని పిలుపునిచ్చారు.
చచ్చే ముందు పార్టీ మారడం ఏంటంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరతానంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానం పలుకుతానని కేటీఆర్ చెప్పారు.
బీజేపీ లిస్ట్ ఢిల్లీకి పంపించాం. కానీ, కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ఇంకా ప్రగతి భవన్ లోనే ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోద ముద్ర వేశాకే ఢిల్లీకి పోతుంది. Bandi Sanjay