Home » KTR
లింగోజిగూడ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలంటూ..మంత్రి కేటీఆర్ ను కలిసిన గ్రేటర్ బీజేపీ నేతలపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ కోసం టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లింగోజీగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ�
ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న కేటీఆర్..
KTR Supports Vishaka: విశాఖ ఉక్కు ఉద్యమానికి ఇదివరకే మద్దతు ప్రకటించిన మంత్రి కేటీఆర్ త్వరలోనే విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్ను అసెంబ్లీ ఆవరణలో కలిసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖ�
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
టీఆర్ఎస్ కార్యకర్త చూపిన నిబద్ధతకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిష్టర్ కేటీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పార్టీ యాక్టివిస్ట్ కూతురు పుట్టినరోజు సందర్భంగా అనూహ్య కానుకను పంపి ఆశ్చర్యానికి గురిచేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఖాజ�
ఉక్కు మంటలు
విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం సెగలు రేపుతోంది. ఉక్కు ఉద్యమానికి సపోర్ట్ చేసిన మంత్రి కేటీఆర్ను బీజేపీ నేతలు టార్గెట్ చేయగా.. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడ�