Home » Kurasala Kannababu
రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇలా నేతలు ఎవరూ బయటకు రాకపోవడం కార్యకర్తలను వేదనకు గురిచేస్తోంది. పదవులు అనుభవించిన వారే బయటకు రాకుంటే.. ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసిన తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.
Kurasala Kannababu: అలిపిరిలో దాడిని చంద్రబాబే చేయించుకున్నారని మేము ఎప్పుడైనా అన్నామా? అంత పదునైన కత్తితో దాడి చేస్తే ఎగతాళిగా మాట్లాడతారా?
భారీ వర్షాలతో రైతాంగం కుదేలైంది. కనీవిని ఎరుగుని వర్షాలు, వరదలతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రైతులకు కాస్త..
రాజన్న కొడుకొచ్చాడు.. అందుకే వర్షాలు పడుతున్నాయ్!
AP Government to start land resurvey from january 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 4,500 సర్వే టీమ్లను సిద్దం చేస్తున్నట్లు ఆయన చెప
నిత్యావసర సరుకుల ధరలపై వైఎస్ జగన్ సమీక్ష జరిపారని, వర్షాలు, వరదలు పేరు చెప్పి కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు వెల్లడించారు. దుక�
Onion Rs. 40 per KG in AP Raitu bazar : ఏపీ లోని రైతు బజార్ల ద్వారా శుక్రవారం నుంచి ఒక్కో కుటంబానికి కిలో ఉల్లిని రూ. 40 చొప్పున అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. భారీ వర్షాలు , వరదలతో పంట దెబ్బతినటంతో ఉల్లిధరలు పెరిగాయన�
minister kanna babu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ముఖ్యమైన వారిలో కురసాల కన్నబాబు ఒకరు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ అయనకు ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుగా సామాజిక, రాజకీయ అంశాలపై ఉన్న పట్టుతో పాటు బలమైన సామాజికవర్గం నుంచి �
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. 2019 ఎన్నికల్లో పిల్లి సుభాశ్ చంద్రబోస్ పోటీ చేయాల్సిన నియోజకవర్గం రామచంద్రాపురంలో పోటీచేశారు. ఇప్పుడు ఆయన స్థానంలోనే జగన్ మంత్రివర్గంలో చేరుతున్నారు. సామాజికవర్గాల సమీకరణలో భాగంగా వేణుగోపాలకృష్ణకు లక్కు కల�