-
Home » Kurnool News
Kurnool News
Road Accident: రోడ్డు ప్రమాదంలో కర్నూలు మాజీ ఎంపిపి రాజవర్ధన్ రెడ్డి మృతి
కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురురు విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడు రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు
Nandyala Crime News: ఎలుకల మందు పెట్టి చెల్లెలిని చంపిన అక్క: అసలు విషయం తెలిస్తే షాక్
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కొత్తపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎలుకల మందు పెట్టి చెల్లెలిని అక్క హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది
Students issues in AP: పీజీ విద్యార్ధులను హాస్టల్ నుంచి బయటకు పంపిన సిబ్బంది
యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న పీజీ విద్యార్థులను హాస్టల్ సిబ్బంది.. బయటకు నెట్టివేశారు. మెస్చార్జీల బకాయిలు చెల్లించనందుకే విద్యార్థులను బయటకు పంపినట్లు చెబుతున్న హాస్టల్ సిబ్బంది
Money Scam: కర్నూలు జిల్లాలో ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ “ముద్ర” రూ.100 కోట్ల మోసం
ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జనాల నుంచి డబ్బుపోగు చేసుకున్న ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ సంస్థ అనంతరం బోర్డు తిప్పేసింది.
Students Food Poison: 40 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు అస్వస్థత
కర్నూలు నగరంలోని రావేంద్ర, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విషయంపై కళాశాల యాజమాన్యాలు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
Kurnool: వైరల్ వీడియో.. రైతు పొలంలో లంచం తీసుకున్న అధికారులు
Kurnool: పొలం సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు రైతు దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రైతు మధ్యవర్తి ద్వారా వారికి డబ్బు అందించాడు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకునే సమయంలో వీడియో తీసి భద్రపరిచ
Kurnool News: కుమారుడి మృతదేహాన్ని కూడా చూడని తల్లిదండ్రులు
కులాంతర వివాహం చేసుకున్నాడని కుమారుడిని దూరం పెట్టాడు తండ్రి. చివరకు కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేదు.
ఏపీలో తగ్గని కరోనా : కొత్తగా 71 కేసులు..జిల్లాల వారీగా వివరాలు
ఏపీలో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజు 50 నుంచి 60కి పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం సాయంత్రానికి 71 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1, 403కి చేరింది. పరీక్షల సంఖ్యను క్�
SPY రెడ్డి : బీజేపీతో మొదలై జనసేనతో ముగిసింది
నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసారు. ఎంపీగా, సామాజికవేత్తగా ఎన్నో సేవా కార�